కేరళలోని బిలీవర్స్ చర్చిపై ఆదాయపు పన్ను దాడిలో 5 కోట్ల రూపాయలు స్వాధీనం – ఆ చర్చికి రూ .6000 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లుగా సమాచారం
ఆదాయపు పన్ను శాఖ గురువారం కేరళలోని ప్రముఖ సువార్తికుడు కెపి యోహన్నన్ నివాసం మరియు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణలపై కేరళలోని కొట్టాయం మరియు పతనం తిట్టలోని వివిధ ప్రదేశాలలో ఈ దాడులు జరిగాయి. యోహన్నన్ గాస్పెల్...
