archive#Gorantla Ramana

News

15 రోజుల్లో 25 వేల మంది హిందువులకు సభ్యత్వం… వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రమణ వెల్లడి

కర్నూలు: "విశ్వహిందూ పరిషత్ హితచింతక ఉద్యమం"ను పురస్కరించుకొని కేవలం 15 రోజుల్లో 25 వేల మంది హిందూ బంధువులకు పరిషత్‌ సభ్యత్వం ఇవ్వనున్నట్టు కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ వెల్లడించారు. 200 గ్రామాలు, 110 నగర వార్డులకు చేరుకుని ఈ...