జనాభా నియంత్రణ దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు: మంత్రి గిరిరాజ్ సింగ్
న్యూఢిల్లీ: దేశంలో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ జనాభా పెరిగిపోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని , జనాభా పెరిగిపోవడం వల్లే సమతౌల్యం దెబ్బతింటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హెచ్చరించారు. దీన్ని నియంత్రించడానికి తక్షణ కార్యాచరణ...
