archive#Gidugu Rammurthy Pantulu Jayanti

News

తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు రామ్మూర్తి జయంతి

అమరావతి: తెలుగు భాషా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి (ఆగస్టు 29)ని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించనున్నట్టు అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. అమరావతిలో రాష్ట్రస్థాయి వేడుకతో పాటు జిల్లాల్లోనూ గిడుగు రామ్మూర్తి పంతులు...