అమెరికా నుంచి భారత్ కు 30 సాయుధ డ్రోన్లు
పాకిస్తాన్, చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో, వైమానిక నిఘాను బలోపేతం చేయడానికి అమెరికా యుఎస్ నుండి 30 సాయుధ MQ-9B స్కై గార్డియన్ డ్రోన్లలను కొనాలని భారత్ నిర్ణయించింది. భారత్ లీజుకు తీసుకున్న రెండు సీ గార్డియన్ డ్రోన్లు తమ పనితీరుతో...
