archiveGDP

News

జీడీపీ జీరోగా మారినా సంతోష సూచిలో ఎక్కువ : డాక్టర్‌ ఇంద్రేశ్ కుమార్

న్యూఢిల్లీ: భారతదేశ జీడీపీ జీరోగా మారినప్పటికీ, సంతోష సూచిలో మనం ఇంకా చాలా ఎక్కువగా ఉంటామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) జాతీయ కార్యకారిణి సభ్యుడు డాక్టర్‌ ఇంద్రేశ్ కుమార్ స్పష్టం చేశారు. భారతదేశంతో వాణిజ్యాన్ని కేవలం భారత కరెన్సీలో మాత్రమే జరపాలనే...
News

కరోనా గండంలోనూ ఆశాజనకంగా భారత వృద్ధి రేటు… జి-20 దేశాల్లో మెరుగైన ఆర్థిక అభివృద్ధి..

కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రెండో అర్ధ భాగంలో బలంగా కోలుకుందని ఆర్థిక శాఖ పేర్కొంది. దీనితో కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న జీ-20 కూటమిలోని అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు...