గల్ఫ్ విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలి
జీసీసీ దేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: భారత దేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కోరారు. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను గుర్తించాలని కూడా కోరారు. జీసీసీ...
