archive#Gangolli

News

యాచకురాలి పెద్ద మనసు… అన్నదానం కోసం ఆలయానికి రూ.లక్ష విరాళం

మంగ‌ళూరు: కర్ణాటక మంగళూరు సమీపంలో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ సెలిబ్రటీగా మారిపోయింది. కునాడాపూర్‌ గంగోల్లిలో నివసించే అశ్వత్తమ్మ(80) ఆలయాల వద్ద యాచించి సంపాదించిన సొమ్మును తిరిగి దేవస్థానానికే విరాళం ఇచ్చింది. పొలాలి గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయంలోని అన్నదాన సేవ కోసం...