11వ శతాబ్దంనాటి విగ్రహాలు చోరీ.. 37ఏళ్ల తర్వాత స్వదేశానికి.. విలువ రూ.కోట్లలోనే…
తమిళనాడు: తమిళనాడులో 37 ఏళ్ళ కిందట చోరీకి గురైన పంచలోహ విగ్రహాలు తిరిగి స్వదేశానికి చేరాయి. తమిళనాడులోని తెన్కాసీ జిల్లా అల్వార్కురిచీలోని ఓ దేవాలయం నుంచి 11వ శతాబ్దానికి చెందిన రెండు పంచలోహ విగ్రహాలు 1985లో చోరీకి గురయ్యాయి. అప్పట్లోనే దీనిపై...
