వడోదరలో గణేష్ ఊరేగింపుపై రాళ్ళ దాడి!
వడోదర: గణేష్ ఊరేగింపులో రాళ్ళదాడితో వడోదర ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుజరాత్లోని వడోదరలోని మాండ్వి ప్రాంతం మీదుగా గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా రెండు వర్గాల...
