జమ్మూ-కాశ్మీర్లో వేర్పాటువాద నేతలకు ఎన్.ఐ.ఎ షాక్
కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ జమ్మూ-కశ్మీర్: కశ్మీర్ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. 2017లో కశ్మీర్ అల్లర్లకు సంబంధించి వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని...