మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదు… స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు
అలహాబాద్: మసీదుల్లో లౌడ్స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నూరి మసీదులో లౌడ్స్పీకర్ల వినియోగానికి అనుమతించాలని కోరుతూ బదౌన్కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్సిస్...
