రైళ్ళు తగలబెట్టే వాళ్ళను, విధ్వంసం సృష్టించే వాళ్ళను భారత సైన్యం కోరుకోదు
భారత మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ సమర్థించారు. అయితే, ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న పోకిరీలను తీసుకునేందుకు ఆర్మీ ఎన్నడూ...
