archive#Financing for Growth and Aspirational Economy

News

2070కల్లా కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్

న్యూఢిల్లీ: పర్యావరణ సానుకూల ప్రాజెక్టులను వేగిరపరచడం ద్వారా 2070 కల్లా భారత్‌ను కర్బన్ ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్రీన్ ఫైనాన్సింగ్‌కు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు. ”ఫైనాన్సింగ్ ఫర్...