ప్రపంచ రెండో ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గువాహటి: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గువాహటిలో ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) 70వ...
