జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం!
జమ్ముకశ్మీర్లో ఇటీవలే జరిగిన రాజౌరీ ఉగ్రదాడులతో సంబంధం ఉన్న ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బాలాకోట్లోని పూంచ్ సెక్టార్లో శనివారం రాత్రి జరిగిన ఆపరేషన్లో ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద కదలికలను గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు...

