ఖతార్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అవమానం
ఆయనతో సమావేశం రద్దు చేసుకున్న డిప్యూటీ అమీర్ న్యూఢిల్లీ: యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్కు వెళ్ళిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్ ఎమిర్ అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ ఇష్టపడలేదు. ఇద్దరి...
