archive#Electric trucks in India

News

స్వదేశీ పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ ట్రక్కులు

వాహన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీతో జత‌కట్టిన గుజరాత్‌ సంస్థ ట్రిటాన్.. దేశంలోనే మొట్టమొదటి ఈ-ట్రక్కును గుజరాత్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం...