archive#election

News

ఉద్దవ్ థాక్రేకు శివసేన షాక్‌!

ఏకనాథ్ షిండేకు మద్దతిచ్చిన 12 మంది ఎంపీలు ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేకు బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ ఎంపీలంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాసేపటికే వారంతా ఆయనకు షాకిచ్చారు....