పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు రావాల్సిందే…
సూరత్ కోర్టు స్పష్టం సూరత్: పరువు నష్టం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని తమ ముందు హాజరుకావాల్సిందిగా గుజరాత్లోని సూరత్ జిల్లా కోర్టు ఆదేశించింది. ‘మోదీ’ అనే పేరుపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్పై గతంలో పరువునష్టం కేసు...
