ఏపీ పోలీసుల అదుపులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు – డ్రైనేజీ పైపుల ద్వారా దేశంలోకి చొరబాటు
దేశంలోకి అక్రమంగా చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశీయులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు బెంగాల్లోని హావ్డా నుంచి రైళ్లలో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్నారు. కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో రాజమహేంద్రవరం, విజయవాడలో ఆర్పీఎఫ్ సిబ్బంది బంగ్లాదేశీయులను పట్టుకున్నారు. నలుగురు...
