సూర్యగ్రహణం… రాష్ట్రంలో ఆలయాల మూసివేత
అమరావతి: సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం కారణంగా.. శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. రాత్రి...
