సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు
* పాకిస్తాన్ పనేనని భద్రత దళాల అనుమానం..... భారత సరిహద్దు ప్రాంతాల్లో శనివారం డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లా బిజనోర్ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. డ్రోన్ను కూల్చేందుకు సుమారు 18 రౌండ్లు కాల్పులు...
