విశాఖలో రైల్వేజోన్ కార్యాలయానికి కేంద్రం గ్రీన్సిగ్నల్
విశాఖపట్నం: విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని వాల్తేర్ రైల్వే డివిజన్ డిఆర్ఎం అనూప్ సత్పతి వెల్లడించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ రోడ్డులో రూ.106 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ భవనాల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. తొలిదశలో...
