బెంగాల్కు కొత్త గవర్నర్ నియామకం
న్యూఢిల్లీ: బెంగాల్కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ను నియమించింది. నూతన గవర్నర్గా మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ సి.వి.ఆనంద బోస్ను నియమిస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సి.వి.ఆనంద బోస్ బెంగాల్కు...
