డీఎంకే ఎంపీకి భూమ్మీద కాళ్ళు నిలువడం లేదు… భూమిపూజ కోసం ఉంచిన ఇటుకలను తన్నాడు
హిందూ విశ్వాసాలను మరోసారి అవమానించిన సెంథిల్ కుమార్ చెన్నై: గతంలో భూమి పూజ కార్యక్రమంలో రచ్చ సృష్టించి హిందూ విశ్వాసాలను అవమానించిన డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ మళ్ళీ ద్వేషాన్ని ప్రదర్శించారు. హిందూ ఆచారం కోసం పసుపు, కుంకుడు పూసిన ఇటుకలను...