archive#dispute between pastors

News

ఒంగోలు జేయంబీ చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం

ఒంగోలుః ఒంగోలు జేయంబీ చర్చి లో పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పాస్టర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతీ ఆదివారం ప్రార్థనలు చేసుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది....