archive#dilsukh nagar bomb blast #telangana high court #bomb blasts

News

దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు

దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఐదుగురు నిందితులకు 2016లో ఎన్​ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించగా, ఎన్​ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టుకు అప్పీల్​కు వెళ్లారు. ఆ ఐదుగురు నిందితులు చేసిన...