దారికొచ్చిన దీదీ
కొవిడ్-19 నిబంధనల అమలును పరిశీలించేందుకు కేంద్ర బృందం పశ్చిమ బెంగాల్ పరిశీలనకు రావటంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది. తాము కేంద్రానికి కరోనా వైరస్ కట్టడి విషయంలో పూర్తి మద్దతు తెలుపుతామని ఆ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ లిఖితపూర్వకంగా...
