రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఇక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇకపై దీనిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
