ధార్మిక పరిషత్ సభ్యుల కుదింపుపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి: ఏపీ ధార్మిక పరిషత్లో సభ్యుల సంఖ్యను కుదించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధార్మిక పరిషత్లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. ధార్మిక పరిషత్లో 21 మందిని...
