కర్నూలు జిల్లాలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్ళ దాడి!
కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, హోలగుంద మండల కేంద్రంలో హనుమాన్ జన్మదినోత్సవ శోభాయాత్ర పై కర్నూలు జిల్లాలో బలమైన పునాదులు నిర్మించుకున్న పీఎఫ్ఐ, ఎసీడీపీఐ జిహాదీ మతోన్మాద సంస్థల నాయకత్వంలో అల్లరిమూకలు రాళ్ళదాడికి పాల్పడ్డాయి. దీంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. మారుమూల...
