అమ్మవారి ఆభరణాలు దొంగిలించిన దేవస్థానం ఉద్యోగులు!
కేరళలోని షంగుముఖం దేవి కోవెలలో సంఘటన తిరువనంతపురం: కేరళ, తిరువనంతపురంలోని షంగుముఖం దేవి ఆలయంలో అక్కడి ఉద్యోగులు కొంతమంది అమ్మవారి బంగారు ఆభరణాలను దొంగిలించారు. విజిలెన్స్ అధికారులు అందర్నీ విచారించారు. ఆలయానికి చెందిన తిరువాభరణం (పురాతన బంగారు ఆభరణాలు) ఇక్కడి అధికారులే...
