మైసూరులో మహాదేవమ్మ కోవెల కూల్చివేత
అధికారుల తీరుపై రేగిన వివాదం హిందూ సంస్థలు ఫైర్ మైసూరు: కర్ణాటకలోని మైసూరులో మహాదేవమ్మ ఆలయాల్ని అధికారులు కూల్చివేశారు. దీంతో వివాదం రేగింది. ఈ నెల ఎనిమిదోతేదీ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనపై ప్రతిపక్షం, అనేక హిందూ సంస్థలు, అధికార బీజేపీకి...
