భవిష్యత్ తరానికీ ఆశాకిరణం తుకారాం మహారాజ్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సంత్ తుకారాం ప్రస్తుత సమాజానికే కాకుండా భవిష్యత్తుకు కూడా ఆశాకిరణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పూణే సమీపంలోని దేహు గ్రామంలో జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిరాన్ని మోదీ మంగళవారం ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి...
