ఏపీకి మరో గుడ్న్యూస్….. ఆంధ్రప్రదేశ్ కు రూ.1,852.12 కోట్లు విడుదల చేసిన కేంద్రం…
భారత్ మాల పరియోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె- తిరుపతి ఫోర్ లైన్ కు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారత్...
