స్వేచ్ఛ నుండి స్వీయత్వం వైపుగా స్వాతంత్ర అమృత్ మహోత్సవ్
ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే కర్ణావతి: ఈ సంవత్సరం భారతదేశం జరుపుకొంటున్న స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ను స్వేచ్ఛ నుండి స్వీయత్వం(స్వీయ నిర్ణయం) వైపు ప్రయాణంగా జరుపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు. గుజరాత్...

