ఆధునాతన యుద్ధాలు తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధం
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జరిగే యుద్ధాలను తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఆధునిక కమ్యూనికేషన్, సైబర్, విద్యుదయస్కాంత వ్యవస్థల ప్రభావంపై అధ్యయనం...
