మావోలూ! ఇక రోజులు లెక్కెట్టుకోండి : సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ హెచ్చరిక
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో నెత్తురు పారించిన నక్సల్స్ కమాండర్ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్సింగ్ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు పేర్కొన్నారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక...
