చిత్తూరులో ఆవుల దొంగలు – కొట్టంలో తుపాకీ లభ్యం – ఆందోళనలో జనం
చిత్తూరు జిల్లాలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎద్దులను దొంగిలించారు కొందరు దుండగులు. గాంధీనగర్లో 5 ఆవులు, 2 ఎద్దులను దొంగల ముఠా అపహరించుకెళ్లింది. అయితే, ఘటన జరిగిన పశువుల కొట్టంలో...
