ధర్మ జాగరణ సమితి తోడ్పాటుతో తమ వారిని మతం మారకుండా కాపాడుకున్న శెట్టి బలిజలు
రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ధర్మ జాగరణ సమితి సహకారంతో శెట్టి బలిజ కులస్థులు తమ కులస్థులు 40 మందిని మతం మారకుండా కాపాడుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి...