The government has conducting a survey on Christian conversions mainly in SCs in the state of Andhra Pradesh.The Department of Social Welfare has directed all the districts to conduct a...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో...
A complaint was lodged against pastors who threatened and intimidated chenchus for not agreeing to carry out Christian propaganda in their village. All the people of Chenchu Colony in Balijepalligudem...
తమ గ్రామంలో క్రైస్తవ ప్రచారం సాగించేందుకు అంగీకరించని కారణంతో చెంచులను భయబ్రాంతులకు గురిచేసి, బెదిరించిన పాస్టర్లపై ఫిర్యాదు దాఖలైంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బలిజేపల్లిగూడెం గ్రామంలోని చెంచు కాలనీ వాసులందరూ హిందూ సంప్రదాయాలు పాటిస్తూ జీవిస్తున్నారు. ఇటీవల కొందరు చర్చి...
అక్రమ చర్చి నిర్మాణం, ఎస్సీ కులస్థులను క్రైస్తవ మతంలోకి మార్చడం, క్రైస్తవులుగా మారిన వ్యక్తులు తమపై ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టడం వంటి అంశాలపై ఆగ్రహించిన ఆ గ్రామ ప్రజలు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతే కాదు, ఈ సమస్యలను పరిష్కరించకపోతే...
రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ధర్మ జాగరణ సమితి సహకారంతో శెట్టి బలిజ కులస్థులు తమ కులస్థులు 40 మందిని మతం మారకుండా కాపాడుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం...