తమిళనాడులో క్రిస్టియన్ మతమార్పిడి కోసం కిడ్నాప్లు!
ధిక్కరిస్తే పైపులతో దాడి ఎన్జీవోల ఊబిలో నిరుపేదలు చెన్నై: తమిళనాడులో మంచిమాటలతో మత మార్పిడి జరుగుతోంది... నిరుపేదల అభ్యున్నతికి పాటుపడతామంటూ ప్రచారం చేసుకుంటున్న క్రిస్టియన్ ఎన్జీవోలు ఈ దురాగతానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే అమాయకులు వీరి ఊబిలో చిక్కుకున్నారు. అంతేకాదు... వారి ఆదేశాలను...