న్యాయ వ్యవస్థతో ఆటలొద్దు : న్యాయవాదిపై సుప్రీం ఆగ్రహం : రూ. 25000 జరిమానా
పదే పదే పిటిషన్లు వేసి, న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించినందుకు ఓ న్యాయవాదికి సుప్రీంకోర్టు రూ.25,000 జరిమానా విధించింది. రషీద్ ఖాన్ పఠాన్ అనే ఈ న్యాయవాది వైఖరి న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసే విధంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వివరాలు ఇలా...
