సింహాచలం భూముల రక్షణకు ప్రహరీగోడ – విజయ సాయి
దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...సింహాచలం దేవస్థానం భూములను కాపాడి తీరుతామని...
