లఖీంపూర్ ఖేరీ మృతులకు రూ. 45 లక్షల పరిహారం
బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున పరిహారాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10...
