గణపతి మండపాలకు అనుమతివ్వాల్సిందే…
ఏపీలో కదంతొక్కిన బీజేపీ శ్రేణులు విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల పదోతేదీన జరుపతలపెట్టనున్న వినాయక ఉత్సవాలపై ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వాలని సోమవారం రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శ్రేణులు కదంతొక్కాయి. తాము కరోనా నిబంధనలు పాటిస్తూ మండపాల్లోనే...
