archive#Coast Guards

News

భారత జలాల్లోకి శ్రీలంక మత్స్యకారులు

శ్రీకాకుళం: భారత జలాల్లోకి చొరబడి చేపల వేట సాగిస్తున్న శ్రీలంక మత్స్యకారుల్ని కోస్ట్ గార్డ్స్​ పట్టుకున్నారు. రెండు బోట్లను 300 కేజీల చేపల్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపల వేట సాగిస్తున్నట్టు కోస్ట్...