250 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న రెండో విమానం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.....
