ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న ముస్లింలను మైనారిటీలుగా గుర్తించొద్దు
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ: జాతీయ మైనారిటీ కమిషన్ చట్టంలో నిబంధనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సెక్షన్ 2C చట్టబద్ధతను సవాల్ చేస్తూ మధురకు చెందిన దేవ్కీ నందన్ థాకూర్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు...




